చంద్రబాబు తలకు టిడిపి మాల, మాదిగ విభేదాల బొప్పి

వర్గీకరణకు అనుకూలంగా పార్టీ నిర్ణయం తీసుకుందని, అది పార్టీ విధానమని చెబుతూ పార్టీ విధాన నిర్ణయాన్ని ఎలా ప్రశ్నిస్తారని మాదిగ నాయకులు మాల నాయకులను ప్రశ్నించారు. మందకృష్ణ మాదిగకు మద్దతుగా తెలుగుదేశం నాయకులు నాగం జనార్దన్ రెడ్డి, దేవేందర్ గౌడ్, కడియం శ్రీహరి, మోత్కుపల్లి నర్సింహులు సోమవారం ఉదయం ముఖ్యమంత్రి నివాసం వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. అయితే వారిని పోలీసులు అడ్డగించి అరెస్టు చేశారు. పోలీసు స్టేషన్ లో వారు కొద్దిసేపు ధర్నా చేశారు. ఆ ధర్నాను నాగం జనార్దన్ రెడ్డి విరమింపజేశారు.
కాగా, చంద్రబాబు ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్నారు. ఆయన సోమవారం రాత్రి గానీ మంగళవారం గానీ హైదరాబాద్ రావచ్చు. అప్పుడు మాల, మాదిగల పంచాయతీ చంద్రబాబు వద్దకు చేరే అవకాశం ఉంది. తెలంగాణ మీది వైఖరి మాదిరిగానే వర్గీకరణ వివాదం కూడా చంద్రబాబుకు తలనొప్పిగా మారే ప్రమాదం ఉంది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications