వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చాలా మంది వెళ్లిపోయారు: వైయస్ జగన్ పై సిఎం కిరణ్ కామెంట్
కాగా, శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ఉప ముఖ్యమంత్రి పదవులపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని, సరైన సమయంలో సరైన నిర్ణయం మీడియాకు చెబుతానని ఆయన అన్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులను ఖరారు చేసుకోవడానికి ఢిల్లీ వచ్చిన ఆయన బిజీగా గడిపారు. సోనియా సలహాదారు అహ్మద్ పటేల్ తో, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీతో ఆయన సమావేశమయ్యారు. నామినేటెడ్ పదవుల భర్తీపై ఆయన సీనియర్ నేత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సలహా తీసుకున్నట్లు సమాచారం. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ తో ఆయన భేటీ అయ్యారు.
Comments
కిరణ్ కుమార్ రెడ్డి వికె దుగ్గల్ కాంగ్రెసు వైయస్ జగన్ న్యూఢిల్లీ kiran kumar reddy vk duggal congress ys jagan new delhi
Story first published: Tuesday, December 7, 2010, 16:08 [IST]