హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇరిగేషన్ ఏఇ విఠల్ అక్రమాస్తులు సుమారు రూ.రెండు కోట్లు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: అవినీతి నిరోధక శాఖ(ఏసిబి)వారికి మరో అవినీతి చేప దొరికింది. ఇరిగేషన్ ఏఇగా పనిచేస్తున్న విఠల్ ఇంటిపై ఏసిబి అధికారులు బుధవారం ఉదయం దాడులు నిర్వహించారు. బోయినపల్లిలోని ఆయన ఇంట్లో సోదాలు చేసిన అధికారులు కోట్లాది రూపాయల అక్రమ అస్తులను గుర్తించారు. ఆయన ఇంటిలో బ్యాంకు పత్రాలు, విలువైన ఇతర పత్రాలు దొరికినట్టు సమాచారం. విఠల్ దగ్గర ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని తమకు పరిపూర్ణమైన ఆధారాలు లభించిన తర్వాతే సోదాలు చేసినట్టు చెప్పారు. సోదాల్లో సుమారు రెండు కోట్ల రూపాయల ఆస్తులు గుర్తించినట్టు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X