దుగ్గల్ సిఎం కిరణ్ కుమార్ కు ఎందుకు కలిశారో చెప్పాలి: దామోదర్ రెడ్డి
ఈ నెల 11వ తేదీన కాంగ్రెసు తెలంగాణ నేతల సమావేశం జరుగుతుందని, ఇందులో భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటామని వారు చెప్పారు. తెలంగాణ ప్రజా సంఘాల సమన్వయ కమిటీ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని వారు చెప్పారు. ఉద్యమకాలంలో విద్యార్థుల కేసుల ఎత్తివేతకు తెలంగాణకు చెందిన మంత్రులు కె. జానారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, బస్వరాజు సారయ్య పూనుకోవాలని, ఈ విషయంపై జానా రెడ్డి రేపటిలోగా సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. మంత్రి పదవులు చేపట్టిన తర్వాత కేసుల ఎత్తివేతను పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు.
Comments
దామోదర్ రెడ్డి కాంగ్రెసు వికె దుగ్గల్ కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ damodar reddy congress vk duggal kiran kumar reddy hyderabad
Story first published: Wednesday, December 8, 2010, 16:09 [IST]