సచివాలయం లోపల ఎమ్మార్పీయస్ కార్యకర్తలు, విస్తృతంగా తనిఖీలు?
సచివాలయానికి భద్రత పెంచారు. సందర్శకుల పాసులను కూడా రద్దు చేశారు. అంతకు ముందు సచివాలయానికి ఎమ్మార్పీయస్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ సమయంలో కొంత మంది పోలీసుల కళ్లు గప్పి సచివాలయంలోకి ప్రవేశించినట్లు అనుమానిస్తున్నారు. తమ డిమాండ్ పై ఎమ్మార్పీయస్ నాయకుడు మందకృష్ణ మాదిగ నిరాహార దీక్ష చేస్తున్నారు.
Comments
మందకృష్ణ మాదిగ ఎమ్మార్పీయస్ సచివాలయం ఎస్సీ రిజర్వేషన్లు హైదరాబాద్ mandakrishna madiga mrps sc reservations hyderabad
Story first published: Wednesday, December 8, 2010, 17:35 [IST]