ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో చిరంజీవి పర్యటన, పుష్కరాలకు అదిలాబాద్..

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
అదిలాబాద్: ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడి చిరంజీవి ఆదివారం అదిలాబాద్ జిల్లాలోని ప్రాణహిత పుష్కరాలలో పాల్గొన్నారు. అదివారం ఉదయం సుమారు పదిగంటల ప్రాంతంలో చిరంజీవి అర్జులగుట్టకు చేరుకున్నారు. ఆయన ప్రత్యేక విమానంలో అక్కడకు వెళ్లారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఆయన విధానం ఉండటంతో రహదారిమార్గంగా వెళితే తెలంగాణవాదులు అడ్డుకుంటారనే ఉద్దేశ్యంతోనే ఆయన హెలికాప్టర్ లో వెళ్లినట్లు సమాచారం. అయితే దానిని ప్రజారాజ్యం పార్టీ నాయకులు ఖండించారు. రహదారులు బాగాలేనందునే హెలికాప్టర్ లో వెళ్లినట్లు చెబుతున్నారు.

అర్జులగుట్లలో ప్రాణహిత పుష్కరాలలో పాల్గొన్న అనంతరం చిరంజీవి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును కూడా సందర్శిస్తారు. ఖమ్మం జిల్లాలోని కూసుమంచిలో పంట నష్టపోయిన రైతులను ఆయన పరామర్శిస్తారు. పంట పొలాలను పరిశీలిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X