వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనవరి 2నుండి జరిగే జగన్ ఓదార్పులో పాల్గొంటా: ఎంపీ సబ్బం హరి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sabbam Hari
విశాఖపట్టణం: విశాఖ జిల్లాలో మాజీ పార్లమెంటు సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్ తనయుడు జగన్మోహన్ రెడ్డి చేపట్టే యాత్రలో పాల్గొంటానని అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి ఆదివారం ప్రకటించారు. తనను అధిష్టానం వివరణ కోరితే ఓదార్పు యాత్ర తొలిరోజే నా నిర్ణయాన్ని తెలియజేస్తానని చెప్పారు. విశాఖలో జగన్ చేపట్టే ఓదార్పు యాత్ర కోసం ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

ఓదార్పును ఎవరూ రాజకీయం చేయవద్దని అది వ్యక్తిగత యాత్ర అన్నారు. ఓదార్పు యాత్రలో పాల్గొనే విషయమై కాంగ్రెస్ సీనియర్ నాయకులు కరుణాకర్ రెడ్డి, వైవి రెడ్డిలతో చర్చించానని చెప్పారు. కాగా జగన్ ఓదార్పు యాత్రలో విశాఖపట్టణంలో జనవరి 2వ తారీఖున ప్రారంభం అవుతుందని చెప్పారు. ఓదార్పు యాత్ర 10 రోజులు జిల్లాలో ఉంటుందన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X