అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి గాలి జనార్ధనరెడ్డి ఓఎంసిని సందర్శించనున్న కేంద్ర సాధికార కమిటీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
న్యూఢిల్లీ: కర్ణాటకకు చెందిన మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం గనులను సందర్శించడానికి కేంద్ర సాధికార బృందం ఈ నెల 21వ తేదిన రాష్ట్రానికి రానుంది. మూడురోజుల పాటు గనులను సందర్శించనున్నాయి. అక్కడి పూర్తి పరిస్థితులను అధ్యయనం చేస్తారు. వివిధ వర్గాలతో వారు మాట్లాడుతారు. ఓబుళాపురం గనులు అటవీ ప్రాంతంలో ఉన్నాయా లేవా అని నిర్ధారించుకుంటారు. నిర్ధారణ తర్వాతే విచారణ చేపట్టే అవకాశముంది.

కాగా ఇంతకుముందు సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదికను కూడా పరిశీలిస్తారు. అక్కడ ఓ దేవాలయం ఉండేదని, దానిని కూలగొట్టారని కూడా ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అన్నింటినీ పరిగణలోకి తీసుకొని జనవరిలో విచారించే అవకాశముంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X