హైదరాబాద్ కు శ్రీకృష్ణ కమిటీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ
గురువారం మధ్యాహ్నం పదకొండు, పదకొండున్నర ప్రాంతంలో హైదరాబాదుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు వారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ అరవిందరావుతో సమావేశమవుతారు. అనంతరం 12.30కు గవర్నర్ నరసింహన్ ను కలుస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డిని కలుస్తారు. 3 గంటలనుంచి వివిధపార్టీల నేతలు, ప్రభుత్వ ఉన్నత అధికారులను కలుస్తారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతారు. అనంతరం నేరుగా ఢిల్లీ వెళతారు.
Comments
Story first published: Wednesday, December 15, 2010, 18:13 [IST]