నాగార్జున రెడ్డి రాజీనామా ఉపసంహరణపై పిటిషన్ డిస్మిస్
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్:
హైకోర్టు
న్యాయమూర్తి
జస్టిస్
నాగార్జున
రెడ్డి
రాజీనామా
ఉపసంహరణను
సవాల్
చేస్తూ
దాఖలైన
పిటిషన్
ను
హైకోర్టు
గురువారం
డిస్మిస్
చేసింది.
నాగార్జున
రెడ్డి
రాజీనామా
ఉపసంహరణను
సవాల్
చేస్తూ
చంద్రశేఖర
రెడ్డి
అనే
న్యాయవాది
హైకోర్టులో
పిటిషన్
వేశారు.
ఈ
పిటిషన్
పై
హైకోర్టు
విచారణ
జరిపింది.
పిటిషన్
వేసిన
న్యాయవాది
చంద్రశేఖర
రెడ్డికి
హైకోర్టు
లక్ష
రూపాయల
జరిమానాను
కూడా
విధించింది.
అయితే,
హైకోర్టు
నిర్ణయాన్ని
సుప్రీంకోర్టులో
సవాల్
చేస్తానని
చంద్రశేఖర
రెడ్డి
చెప్పారు.
ఆ
మధ్య
హైకోర్టులో
తెలంగాణ
న్యాయవాదుల
ఆందోళన
సందర్భంగా
కలత
చెందిన
నాగార్జున
రెడ్డి
న్యాయమూర్తి
పదవికి
రాజీనామా
చేశారు.
ప్రధాన
న్యాయమూర్తి,
తదితరులు
నచ్చజెప్పడంతో
ఆయన
తన
రాజీనామాను
ఉపసంహరించుకున్నారు.
రాజీనామా
ఉపసంహరణ
చెల్లదంటూ
చంద్రశేఖర
రెడ్డి
హైకోర్టులో
పిటిషన్
దాఖలు
చేశారు.