హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముఖ్యమంత్రి కిరణ్ అహంకారంతో వ్యవహరిస్తున్నారు: ఎర్రన్నాయుడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Yerram Naidu
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని వ్యవసాయశాఖ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి శనివారం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను విస్మరించడం లేదన్నారు. ప్రభుత్వం గతంలో కన్నా మంచి సహాయం ప్రకటించిందన్నారు. వైఎస్ స్ఫూర్తితోనే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేదని విపక్షాలు ఆరోపించటంలో నిజం లేదన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అహంకారంతో వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రన్నాయుడు ఆరోపించారు. ముఖ్యమంత్రి నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. ఎవరు ఎంత డిమాండ్ చేసినా రైతులకు మరింత సాయం ప్రకటించేది లేదని అనటం సరికాదన్నారు. ఆయన అలా వ్యవహరించడానికి ఇది రాజుల పాలన కాదని, ప్రజాస్వామ్య పాలన అన్నారు. రైతులను విస్మరిస్తే ప్రభుత్వానికి పుట్టగతులుండవని పయ్యావుల కేశవ్ ధ్వజ

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X