ప్రాంతీయ ఉద్యమాలతో మిగులు జలాలు కోల్పోయాం: పీఆర్పీ
ఇంతకుముందు మిగులు జలాలు పూర్తిగా మనమే ఉపయోగించుకున్నప్పటికీ, ఇప్పుడు అందులో కూడా వాటా పంచుకోవాల్సి వచ్చిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని అన్ని పార్టీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒకే త్రాటిపైకి రావాలని ఆయన కోరారు. అప్పుడే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోగలుగుతామన్నారు. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా అల్మట్టి డ్యాంపై నెగ్లెక్టు చేశారని విమర్శించారు.
Comments
రామచంద్రయ్య ప్రజారాజ్యం కృష్ణా ట్రిబ్యునల్ తెలంగాణ హైదరాబాద్ ramachandraiah prajarajyam krishna tribunal telangana hyderabad
Story first published: Thursday, December 30, 2010, 14:14 [IST]