పంచె కట్టుకొని వస్తే చంద్రబాబును రైతులు నమ్మరు: ప్రజారాజ్యం
చంద్రబాబు రైతుల సమస్యలపై చిత్తశుద్దితో ఉద్యమిస్తే మేం ఆయన వెంట నడవటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. శ్రీకృష్ణ కమిటీ ముమ్మాటికీ సమైక్యాంధ్రనే బలపరుస్తుందని మాకు విశ్వాసం ఉందని చెప్పారు. అనుకోని కారణంగా కమిటీ నివేదిక తెలంగాణకు అనుకూలంగా వస్తే పార్టీలోనే మాట్లాడి నిర్ణయిస్తామని చెప్పారు. హోమంత్రి చిదంబరం అఖిలపక్షానికి ఒక్కో పార్టీనుండి ఒక్కరిని పిలిస్తే బాగా ఉండేదన్నారు.
Comments
ప్రజారాజ్యం సి రామచంద్రయ్య చంద్రబాబు నాయుడు దేవేగౌడ తెలంగాణ హైదరాబాద్ prajarajyam c ramachandraiah chandrababu naidu deve gowda telangana hyderabad
Story first published: Friday, December 31, 2010, 15:53 [IST]