త్వరలో గాంధీ భవన్కు టు లెట్ బోర్డు వస్తుంది: ఎమ్మెల్సీ రెహ్మాన్
వైఎస్ఆర్ జిల్లా నుంచి, విశాఖ జిల్లా నుంచి, నగరంలోని పలు ప్రాంతాల నుంచి పలువురు వచ్చి జగనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జగన్ నివాసం వద్ద రెహ్మాన్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ప్రజలు జగన్'కు మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నుంచి, ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా అనేక మంది జగన్'కు మద్దతు తెలుపుతున్నారన్నారు.
Comments
Story first published: Sunday, January 2, 2011, 13:35 [IST]