వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసులకు, నక్సల్స్‌ ఎదురుకాల్పులు: 9మంది నక్సలైట్ల కాల్చివేత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Naxalites
ఒరిస్సా: ఒరిస్సాలోని రాయ్‌గడ్ జిల్లాలో పోలీసుకు నక్సలైట్లకు జరిగిన ఎదురు కాల్పుల్లో తొమ్మిది మంది నక్సలైట్ల మృతి చెందారు. రాయ్‌గడ్ జిల్లాలోని కాశీపూర్ మండలం లిల్లీపూర్ సమీపంలో శుక్రవారం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో 9మంది నక్సలైట్లు చనిపోయారు.

మృతుల్లో మావోయిస్టు రాష్ట్ర క్యాడర్ కార్యదర్శి రవి ఉన్నట్టుగా తెలుస్తోంది. పోలసులు భారీగా డంప్ స్వాధీనం చేసుకున్నారు. కాగా ఒడిషాలోని సుందర్‌ఘడ్ జిల్లా బండమండలో నక్సలైట్లు సిగ్నల్ వ్యవస్థను ధ్వంసం చేశారు. ఈ కారణంగా రూర్కేలా - హౌరా నగరాల మధ్య రైల్వే వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X