విజయవాడ హోటల్లో హైదరాబాద్ మహిళ దారుణ హత్య
గదికి తాళం వేసి ఉంది. తాళం చెవి వారు తమ వెంట తీసుకుపోయి ఉంటారని హోటల్ సిబ్బంది భావించారు. అయితే, గదిలోంచి దుర్వాసన వస్తుండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గది తలుపులు తీయగా లూసీ శవం ఓ తాడుకు వేలాడుతూ కనిపించింది. ఆమెది ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించారని తెలుస్తోంది. రాజు ఆచూకీ మాత్రం తెలియడం లేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Story first published: Wednesday, January 12, 2011, 10:32 [IST]