హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పశ్చిమ గోదావరి జిల్లా రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

West Godavari
భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం వేండ్రపంపుల చెరువు వద్ద శనివారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు గల్లంతయ్యారు. పాలకోడేరు మండలం వేండ్ర నుంచి భీమవరం వెళ్తుండగా కారు కాల్వలోకి దూసు కెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

మృతి చెందిన వారిలో హైదరాబాద్‌కు చెందిన ఎం.ఆంజనేయశ్వరెడ్డి, దాట్ల సరస్వతి, సాయి అభినవశర్మ, భీమవరానికి చెందిన శ్రీనివాసరాజు, రాధలు ఉన్నారు. ప్రమాదంలో శ్రీనివాసరాజు భార్య పద్మ గల్లంతయ్యింది. ఆమె కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X