వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫిబ్రవరి 21 నుంచి పార్లమెంటు సమావేశాలు: 28న సాధారణ బడ్జెట్

By Pratap
|
Google Oneindia TeluguNews

Parliament
న్యూఢిల్లీ: ఫిబ్రవరి 21వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 24న రైల్వే బడ్జెట్, ఫిబ్రవరి 28న సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దీనిపై గురువారం కేంద్ర మంత్రి సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రివర్గాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ మాట్లాడుతూ స్విస్ బ్యాంక్‌లో మూలుగుతున్న లక్షలకోట్ల రూపాయల నల్లధనంపై ప్రస్తావించారు. ఇందుకు సంబంధించి మీడియా సమావేశాన్ని త్వరలో ఏర్పాటు చేయాలని ఆర్థిక మంత్రి ప్రణబ్‌ముఖర్జీకి సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X