వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఫిబ్రవరి 21 నుంచి పార్లమెంటు సమావేశాలు: 28న సాధారణ బడ్జెట్
ఈ సందర్భంగా మంత్రివర్గాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ మాట్లాడుతూ స్విస్ బ్యాంక్లో మూలుగుతున్న లక్షలకోట్ల రూపాయల నల్లధనంపై ప్రస్తావించారు. ఇందుకు సంబంధించి మీడియా సమావేశాన్ని త్వరలో ఏర్పాటు చేయాలని ఆర్థిక మంత్రి ప్రణబ్ముఖర్జీకి సూచించారు.
Comments
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మన్మోహన్ సింగ్ న్యూఢిల్లీ parliament budget session manmohan singh new delhi
Story first published: Thursday, January 20, 2011, 16:56 [IST]