తెలంగాణలోనే వచ్చే రిపబ్లిక్ వేడుకలు: నాయిని నరసింహారెడ్డి
రచ్చబండ కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం అన్నారు. కాబట్టే దానిని అడ్డుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుకునే హక్కు ప్రజలకు ఉందన్నారు. అది ఏ పార్టీకో సంబంధించిన కార్యక్రమం కాదన్నారు. రాబోయే గణతంత్ర వేడుకలను తెలంగాణలోనే జరుపుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
నాయిని నరసింహారెడ్డి గణతంత్ర వేడుకలు తెలంగాణ దానం నాగేందర్ హైదరాబాద్ naini narasimha reddy republic day telangana danam nagender hyderabad
Story first published: Wednesday, January 26, 2011, 11:17 [IST]