హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మీడియాపై గుర్రుమన్న రవితేజ బ్రదర్, విచారణకు కళ్యాణ్ హాజరు

By Pratap
|
Google Oneindia TeluguNews

Raghu
హైదరాబాద్‌: మాదకద్రవ్యాల కేసులో నిందితులైన రవితేజ సోదరులు రఘు, భరత్‌లు బుధవారం హైదరాబాద్ నగర నేర పరిశోధక విభాగం (సీసీఎస్‌) పోలీసుల ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడేందుకు ప్రయత్నించిన మీడియావారిపై రఘు మండిపడ్డారు. బుద్దిలేదా... డర్టీఫెలోస్‌... వగైరా పదాలతో దూషించారు. తాము తమ విధిని నిర్వర్తిస్తున్నామని వారు చెబుతున్నా వినకుండా విసురుగా వెళ్లిపోయారు.

సీసీఎస్‌ పోలీసుల ఎదుట సినీ నిర్మాత సి.కల్యాణ్‌ మరోమారు విచారణకు హాజరయ్యారు. మద్దెలచెరువు సూరి హత్యకేసులో ప్రధాన నిందితుడు భాను ఆస్తులకు సంబంధించి పోలీసులు ఆయన్ని విచారిస్తున్నారు. ఇప్పటికే ఆయనను పలుమార్లు సీసీఎస్‌ పోలీసులు విచారించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X