నాపై ఆరోపణలు అబద్ధం: పరిటాల హత్య కేసుపై మంగలి కృష్ణ
కాగా, పరిటాల రవి హత్య కేసు విచారణను అనంతపురం కోర్టులో ఆపించి, తిరిగి కేసు దర్యాప్తు చేపట్టాలని తెలుగుదేశం నాయకుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. పరిటాల రవి హత్య కేసును తిరిగి తెరిచి దర్యాప్తు చేపట్టాలని ఆయన అన్నారు. పరిటాల హత్య కేసులో నిజమైన నేరస్థులు బయటకు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు.
Comments
వర్ల రామయ్య సిబిఐ మంగలి కృష్ణ వైయస్ జగన్ హైదరాబాద్ varla ramaiah cbi mangali krishna ys jagan ys raja reddy hyderabad
Story first published: Saturday, January 29, 2011, 10:58 [IST]