వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బోర్డు తిప్పేసిన మదర్ థెరిస్సా ఫౌండేషన్: రూ.10 కోట్ల కుచ్చుటోపీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mother Terissa Foundation
వరంగల్: ఇటీవలే కోట్లాది రూపాయలతో బోర్డు తిప్పిసిన ఓ సంస్థ ఘటన మరిచిపోక ముందే వరంగల్ జిల్లాలో మరో చీటింగ్ కేసు నమోదైంది. మదర్ థెరిస్సా ఫౌండేషన్ పేరిట సెంటర్ ఫర్ ఉమెన్ ఫెలిడారిటీ అనే ఓ స్వచ్చంధ సంస్థ సుమారు పదికోట్ల రూపాయలతో ఉడాయించింది. వరంగల్ జిల్లాతో పాటు చుట్టూపక్కల మూడు జిల్లాలనుండి భారీగా వసూళ్లు ఈ సంస్థ చేసింది. నాలుగు జిల్లాల్లో కలిపి సుమారు 3 లక్షలమందికి పదికోట్ల రూపాయల వరకు కుచ్చుటోపీ పెట్టింది. కాగా పోలీసులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించి, బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X