బోర్డు తిప్పేసిన మదర్ థెరిస్సా ఫౌండేషన్: రూ.10 కోట్ల కుచ్చుటోపీ
Districts
oi-Srinivas G
By Srinivas
|
వరంగల్:
ఇటీవలే
కోట్లాది
రూపాయలతో
బోర్డు
తిప్పిసిన
ఓ
సంస్థ
ఘటన
మరిచిపోక
ముందే
వరంగల్
జిల్లాలో
మరో
చీటింగ్
కేసు
నమోదైంది.
మదర్
థెరిస్సా
ఫౌండేషన్
పేరిట
సెంటర్
ఫర్
ఉమెన్
ఫెలిడారిటీ
అనే
ఓ
స్వచ్చంధ
సంస్థ
సుమారు
పదికోట్ల
రూపాయలతో
ఉడాయించింది.
వరంగల్
జిల్లాతో
పాటు
చుట్టూపక్కల
మూడు
జిల్లాలనుండి
భారీగా
వసూళ్లు
ఈ
సంస్థ
చేసింది.
నాలుగు
జిల్లాల్లో
కలిపి
సుమారు
3
లక్షలమందికి
పదికోట్ల
రూపాయల
వరకు
కుచ్చుటోపీ
పెట్టింది.
కాగా
పోలీసులు
దీనిపై
ప్రత్యేక
దృష్టి
సారించి,
బాధితులకు
న్యాయం
చేస్తామని
చెప్పారు.