తెలుగు మహిళా అధ్యక్షురాలిగా శోభా, 165 మందితో కార్యవర్గం
కార్యవర్గంలో 12 మంది ఉపాధ్యక్షురాళ్లు, 9మంది ప్రధాన కార్యదర్శులు, 32మంది కార్యనిర్వాహక కార్యదర్శులు, 10మంది ప్రచార కార్యదర్శులు, 58మంది కార్యదర్శులు, 39మంది కార్యవర్గ సభ్యలతో ఏర్పాటు చేశారు.
Comments
Story first published: Friday, February 4, 2011, 14:54 [IST]