చిరంజీవి పంచె జనాలు ఊడదీయాలా?: బిజెపి ఆధ్యక్షుడు కిషన్రెడ్డి
ప్రభుత్వం చదువుకునే విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంటును కూడా చెల్లించడం లేదని ధ్వజమెత్తారు. విద్యార్థులకు వెంటనే ఫీజు రీయింబర్సుమెంటు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే ఫీజులు చెల్లించాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా చౌక్ వద్ద ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తున్నట్టు చెప్పారు.
Story first published: Monday, February 7, 2011, 14:16 [IST]