చిరు కోసం పురంధేశ్వరిని, పల్లంరాజును వ్యతిరేకించిన వైయస్సార్
కాగా, ఇతర పార్టీల నుంచి వచ్చిన పురంధేశ్వరికి, ఎస్ జైపాల్ రెడ్డికి ఇచ్చినట్లే పార్టీలో వస్తే చిరంజీవికి వెంటనే మంత్రి పదవి ఇవ్వాలని వైయస్ సూచించినట్లు ఆ పత్రిక రాసింది. అప్పట్లో తనకు అత్యంత సన్నిహితంగా ఉంటూ, ఈనాడు రామోజీరావుపై పోరాటం చేస్తున్న ఉండవల్లి అరుణ్ కుమార్కు మంత్రి పదవి ఇవ్వాలని కూడా వైయస్ సోనియాకు సూచించినట్లు ఆ పత్రిక వార్తాకథనం తెలిపింది. పురంధేశ్వరి, పల్లంరాజుల విషయంలో వైయస్ ప్రతిపాదనను సోనియా గాంధీ పట్టించుకోలేదు. అయితే వైయస్ సూచించిన సాయి ప్రతాప్కు మాత్రం కేంద్ర మంత్రి పదవి దక్కింది.
Comments
పురంధేశ్వరి వైయస్ రాజశేఖర రెడ్డి చిరంజీవి పల్లంరాజు హైదరాబాద్ purandeswari ys rajasekhar reddy chiranjeevi pallam raju hyderabad
English summary
According to a news report - Late YS Rajasekhar Reddy opposed present union ministers daggubati Purandeswari and pallam Raju. He appealed to Sonia Gandhi to keep them away from central cabinet. He proposed chiranjeevi and Unadavalli Arun kumar for Cabinet berths.
Story first published: Wednesday, February 9, 2011, 8:39 [IST]