గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఛాలెంజ్ చేస్తే మా నిర్ణయం మార్చుకుంటాం: జగన్ వర్గం నేత అంబటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
గుంటూరు: ప్రభుత్వం విషయంలో ఎవరైనా ఛాలెంజ్ చేస్తే మా నిర్ణయంలో మార్చుకుంటామని మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం నేత అంబటి రాంబాబు సోమవారం అన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశ్యం మాకు లేదన్నారు. అయితే కాంగ్రెసు పార్టీలో ఎవరైనా సవాల్ చేస్తే మాత్రం మా నిర్ణయం మార్చుకునే అవకాశం ఉందన్నారు. కాంగ్రెసు పార్టీలో జగన్‌కు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారన్నారు. అయితే సమయం వచ్చినప్పుడు వారంతా అండగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి వారసుడిని అంటూ చెప్పుకుంటూనే ఆయన ప్రవేశ పెట్టిన పథకాలకు తూట్లు పొడుస్తున్నారన్నారు. ఈనెల 18వ తేదిన వైయస్ జగన్ ఫీజు రీయింబర్సుమెంట్సు కోసం చేస్తున్న దీక్షలో విద్యార్థుల తల్లిదండ్రులు భారీగా పాల్గొనాలని ఆయన కోరారు.

English summary
Ex Member of Parliament YS Jaganmohan Reddy camp leader Ambati Rambabu said that Jagan is not interest to over through government, but if Congress leaders will challenge we would change our decision. Many of MLAs of Congress ready to support Jagan, Ambati said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X