వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెదక్ జిల్లాలో తెరాస ఎంపి విజయశాంతి వర్సెస్ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Vijayashanthi
మెదక్: మెదక్ జిల్లాలో రచ్చబండ కార్యక్రమం విషయంపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యురాలు విజయశాంతికి, మంత్రి సునీతా లక్ష్మారెడ్డికి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. రచ్చబండకు హాజరు కానివారికి ప్రభుత్వం పథకాల ప్రయోజనం అందబోదని సునీతా లక్ష్మారెడ్డి చేసిన ప్రకటనపై విజయశాంతి తీవ్రంగా మండిపడ్డారు. ఆమె సోమవారం మెదక్ జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

మంత్రి ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని విజయశాంతి విమర్శించారు. మంత్రులకు ప్రజలపై ప్రేమ ఉండాలని, కానీ సునీతా లక్ష్మారెడ్డి ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడడం సరైంది కాదని ఆమె అన్నారు. సునీతా లక్ష్మారెడ్డి తీరు మంచి పద్ధతి కాదని ఆమె అన్నారు.

English summary
TRS MP Vijayashanthi attaced Minister Sunitha Laxma Reddy for waring people on Rachabanda. She said that minister 
 
 is black mailing public. She opined that the attitude is not good. 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X