వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జెపిసిపై 22న తీర్మానం: దిగొచ్చిన కేంద్రం, పంతం నెగ్గించుకున్న విపక్షాలు
2జి స్పెక్ట్రంపై ప్రతిపక్షాలకు, అధికార పక్షాలకు ఏకాభిప్రాయం కుదిరింది. ఈ నెల 22న జాయింట్ యాక్షన్ పార్లమెంటు ఏర్పాటుపై తీర్మానం చేయనున్నారు. అయితే ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మాత్రం 2జి స్పెక్ట్రంతో పాటు ఈ రెండేళ్లలో జరిగిన పలు కుంభకోణాలపై కూడా జెపిసి వేయాలని డిమాండ్ చేసింది. పార్లమెంటులో ప్రతిష్టంభనను తొలగించేందుకు సహకరించాలని మీరాకుమార్ విపక్ష నేతలను కోరనున్నారు
Comments
English summary
Congress government was agreeded for opposition demand, JPC on 2G Spectrum today in All Party Meeting. leaders
of political parties to ensure that parliament, which begins on Monday, functions smoothly.
Story first published: Sunday, February 20, 2011, 15:07 [IST]