వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కెసిఆర్ ఆందోళనకు దీటుగా కాంగ్రెసు తెలంగాణ ఎంపీల వ్యూహం
గవర్నర్ నరసింహన్ను తొలగించాలని కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యుడు జి. వివేక్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నరసింహన్ స్థానంలో మరొకరిని గవర్నర్గా నియమించాలని ఆయన కోరారు. ఈ మేరకు రేపు బుధవారం ప్రధాని మన్మోహన్ సింగ్కు వినతిపత్రం సమర్పించాలని కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు నిర్ణయించారు. తమకూ కెసిఆర్కు మధ్య పోలిక లేదని వారన్నారు. బిజెపి చేతకానిదని, అందుకే తమ కాంగ్రెసుపై విమర్శలు చేస్తోందని వారన్నారు. మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసిన సమయంలోనే తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పాటు చేయలేదని వారు బిజెపిని ప్రశ్నించారు.
Comments
కాంగ్రెసు కె చంద్రశేఖర రావు తెలంగాణ మీరాకుమార్ లోకసభ న్యూఢిల్లీ congress k chandrasekhar rao telangana meera kumar Lok sabha new delhi
English summary
Congress Telangana MPs chalked out strategy to face TRS MP KCR on Telangana issue in Loksabha tomorrow. They demanded Central government to recall governor Narasimhan.
Story first published: Tuesday, February 22, 2011, 16:41 [IST]