ప్రభుత్వంపై మండిపడిన చిరంజీవి, తప్పులను చెప్తామని ప్రకటన
గత రాజకీయ నాయకుల స్వార్థం వల్లే కాకరాపల్లిలో కాల్పుల ఘటన చోటుచేసుకుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాల్పుల ఘటనను ఆయన ఖండించారు. అవసరమైతే పవర్ప్లాంట్ లైసెన్సుల రద్దుకు ఆలోచించాలని ఆయన అన్నారు. కోస్తా ప్రాంతంలో అనిశ్చిత పరిస్థితి నెలకొన్నందున ప్రజలకు బాసటగా నిలిచే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలని ఆయన కోరారు. కాల్పుల్లో మరణించినవారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలేసి, గాయపడినవారికి మూడు లక్షల రూపాయలేసి నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
చిరంజీవి ప్రజారాజ్యం శాసనసభ శ్రీకాకుళం జిల్లా హైదరాబాద్ chiranjeevi prajarajyam assembly srikakulam district hyderabad
English summary
Prajarajyam president Chiranjeevi expressed anguish at Government on Kakarapalli firing incident. He demanded high level judicial enquiry on Kakarapalli incident.
Story first published: Tuesday, March 1, 2011, 15:21 [IST]