వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఈస్ట్ కోస్ట్ పవర్ ప్లాంట్ యాజమాన్యంపై జైరాం రమేష్ సీరియస్
శ్రీకాకుళం జిల్లా కాకరాపల్లి గ్రామంలో పవర్ ప్లాంట్ పనులను అడ్డుకోవడానికి ప్రయత్నించిన గ్రామస్థులపై పోలీసులు సోమవారం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించారు. ఈ సంఘటనపై రాష్ట్ర శాసనసభలో గందరగోళం చెలరేగి సభ వాయిదా పడింది. కాకరాపల్లి గ్రామ ఘటనలో 2009 నుంచి పలువురిపై కేసులు నమోదు చేసినట్లు రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం శాసనసభలో చెప్పారు. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మరణించినట్లు ఆమె తెలిపారు. ఆందోళనకారుల దాడిలో పోలీసులు గాయపడ్డారని ఆమె అన్నారు.
Comments
జైరాం రమేష్ శాసనసభ శ్రీకాకుళం జిల్లా న్యూఢిల్లీ jairam ramesh assembly srikakulam district new delhi
English summary
Union Minister Jairam Ramesh became serious on East Coast Thermal Power project. He ordered the plant management to stop construction works. He said that notice will be served to management.
Story first published: Tuesday, March 1, 2011, 14:11 [IST]