చిరును అడ్డుకున్న తెలంగాణవాదులు: విధ్వంసాన్ని ఖండించిన చిరు, బాబు
అనంతరం చిరంజీవి మాట్లాడారు. విగ్రహాల ధ్వంసాన్ని ఖండించారు.ధ్వంసమైన విగ్రహాల స్థానంలో తిరిగి విగ్రహాలను పున ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు. విగ్రహాలను తిరిగి ప్రతిష్టకుంటే తామే అందుకు పూనుకుంటామని చెప్పారు. కాగా విగ్రహాల విధ్వంసాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఖండించారు. ఉదయం శాసనసభా కార్యక్రమాలకు వెళుతూ టాంక్బండ్ పైన జరిగిని విధ్వంసాన్ని పరిశీలించారు. దాడిని ఆయన ఖండించారు.
chiranjeevi telangana chandrababu naidu million march assembly hyderabad చిరంజీవి తెలంగాణ చంద్రబాబు నాయుడు మిలియన్ మార్చ్ అసెంబ్లీ హైదరాబాద్
English summary
Telanganites obstructed PRP president Chiranjeevi today at tank bund. They gave slogans against Chiranjeevi.
Story first published: Friday, March 11, 2011, 12:59 [IST]