సంస్కృతిపై దాడి కాదు ఆవేశంతో చేసినది: గాయకుడు దేశపతి
ఆధిపత్య భావంతోనే సీమాంధ్రులు తెలంగాణ సంస్కృతిని అణిచి వేశారన్నారు. తెలంగాణ కోసం 600 మంది విద్యార్థులు చనిపోతే సాహితీ లోకం ఏం చేసిందని ప్రశ్నించారు. తెలంగాణ గుండె చప్పుడును సాహితీ లోకం ఏనాడు పట్టించుకోలేదన్నారు. విగ్రహాల వెనుక ఉన్న రాజకీయం చూడాలని ఆయన సూచించారు. మనుషుల్ని విడదీసి మూలాలు చూడాలని కోరారు. కాగా విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని గరికపాటి ప్రశ్నించారు. కవులు విశ్వ మానవతా సందేహాన్ని ఇవ్వాలన్నారు. ఒకే ప్రాంతానికి పరిమితం కాకూడదని అన్నారు.
Comments
English summary
Singer Desapathi Srinivas said that there is no defferencec between politics and literature. He accused that literature
also neglected Telangana.
Story first published: Sunday, March 13, 2011, 13:13 [IST]