తెలంగాణ రచయితల విగ్రహాలు ప్రతిష్టించాల్సిందే: కల్వకుంట్ల కవిత
ఇప్పటికై తెలంగాణ కవులు, రచయితల విగ్రహాలు స్థాపించాలని ఆమె డిమాండ్ చేశారు. ఇప్పటికై తెలంగాణ మేధో సంపత్తిని గుర్తించాలని ఆమె అన్నారు. సీమాంధ్ర కవులు, రచయితల విగ్రహాలు తెలంగాణలో స్థాపించారని, సీమాంధ్రలో మాత్రం తెలంగాణ కవులు, రచయితల విగ్రహాలు లేవని ప్రముఖ కవి దేశపతి శ్రీనివాస్ అన్నారు. ఇది ప్రభుత్వ వివక్ష అని ఆయన అభిప్రాయపడ్డారు. స్వాభిమాన్ యాత్ర పేర జరిగిన ఈ ప్రదర్శనలో తెలంగాణకు చెందిన కవులు, రచయితలు పాల్గొన్నారు.
Comments
English summary
Telangana Jagruthi president Kalwakuntla Kavitha demanded install Telangana poets and writers statues on tank bund in Hyderabad. She criticised that Seemandhra government shown partiality in installing statues on tank bund.
Story first published: Monday, March 14, 2011, 9:59 [IST]