గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వెంకటేశ్వరస్వామి, పద్మావతి ముక్కు, కళ్లు చెక్కిన దుండగులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Guntur
గుంటూరు: జిల్లాలో కొందరు దుండగులు ఘోర అకృత్యానికి పాల్పడ్డారు. గుంటూరి జిల్లాలోని అనంతవరం గ్రామంలో శ్రీ వెంకటేశ్వరస్వామి, పద్మావతి అమ్మవార్ల విగ్రహాల పట్ల కొందరు దుండగులు తీవ్ర అపచారంగా ప్రవర్తించారు. స్వామి, అమ్మవార్ల విగ్రహాల ముక్కు, కళ్లు చెక్కారు. గురువారం రాత్రి సమయంలో దుండగులు ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు.

కాగా శుక్రవారం రాత్రి వెంకటేశ్వరస్వామి కళ్యాణం ఉంది. ఈ సమయంలో కొందరు ఇలాంటి చర్యలకు పాల్పడటంతో గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేవుళ్ల ముక్కు, కళ్లు చెక్కిన వారిని వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

English summary
Some unknown persons destroyed Lord Venkateswara Swami and Padmavathi statues last night in Anantavaram of Guntur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X