వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జగన్ వెళ్లిపోవడం వల్ల కాంగ్రెసుకు నష్టం లేదు: విలాస్ రావ్ దేశ్ముఖ్
తెలంగాణ కోసం మద్దతు కూడగట్టడంలో భాగంగా హనుమంతరావు ఈ విందు సమావేశం ఏర్పాటు చేసినట్లు భావిస్తున్నారు. తెలంగాణ కోసం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసేందుకు తెలంగాణ ప్రాంత మంత్రులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీనికోసమే మంత్రి జానా రెడ్డి ఢిల్లీ వచ్చినట్లు తెలుస్తోంది.
Comments
English summary
Union Minister Vilasrao Deshmukh said that YS Jagan exit will not affect Congress party. He said that Government will take decision on Telangana soon.
Story first published: Saturday, March 19, 2011, 15:39 [IST]