జగన్ వర్గం బోణీ: శేషుబాబు గెలుపు, గంగా భవాని ఓటమి
కాగా శ్రీకాకుళం నుండి మాత్రం కాంగ్రెసు అభ్యర్థి ప్రసాదు గెలుపొందారు. కర్నూలు జిల్లాలో కూడా కాంగ్రెసు అభ్యర్థి ఎస్వీ మోహన్ రెడ్డి 150 ఓట్లతో గెలిచారు. చిత్తూరు జిల్లాలో మాత్రం కాంగ్రెసు, జగన్ వర్గానికి నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. అయితే జగన్ వర్గం అభ్యర్థి కొద్దిగా ఆధిక్యంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తూర్పు గోదావరిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచారు.
Comments
ys jagan kiran kumar reddy ganga bhavani రాజమండ్రి వైయస్ జగన్ కిరణ్ కుమార్ రెడ్డి గంగా భవాని rajahmundry
English summary
Ex MP YS Jaganmohan Reddy camp won one MLC seat in west godavari election. another seat won TDP.
Story first published: Wednesday, March 23, 2011, 9:38 [IST]