కెసిఆర్ సమావేశాలు జరుగుతుంటే బయట రాజకీయాలేంటి: దేవినేని

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇంటిని ముట్టడిస్తామన్నారు. శ్రీకృష్ణ కమిటీలో ఉన్న 8వ అధ్యాయాన్ని కేంద్రం వెంటనే బహిర్గత పర్చాలని ఆయన డిమాండ్ చేశారు. భూకేటాయింపులపై ప్రభుత్వం జెఎల్పీ వేయడానికి వెనుకాడుతుందన్నారు. కాంగ్రెసు చేసిన పాపాలు బయటపడతాయనే వారు జెఎల్పీ వేయడం లేదని ఆరోపించారు.












Click it and Unblock the Notifications