శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయంపై టి-కాంగ్రెస్ ఎంపీల ఫైర్

తెలంగాణ ప్రజలను, విద్యాసంస్థలను, మీడియాను కించపర్చేలా ఉన్న ఆ నివేదిక తప్పులతడక అన్నారు. దేశంలో తీవ్రవాదుల దాడి జరగంది ఎక్కడో చెప్పాలని ప్రశ్నించారు. ఎంపీలను మేనేజ్ చేయడానికి మేం బర్రెలమో, గొర్రెలమో కాదని అన్నారు. విలేకరులతో మాట్లాడిన వారిలో ఎంపీలు పొన్నం ప్రభాకర్, మంద జగన్నాధం, గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.












Click it and Unblock the Notifications