లగడపాటితో సహా 4ఎంపీలకు తప్పిన ముప్పు: కింగ్ఫిషర్ విమానంలో లోపం

అయితే బోపాల్ ప్రాంతానికి వచ్చిన తర్వాత అద్దంలో పగుళ్లు గుర్తించారు. దీనిని గుర్తించిన పైలట్ వెంటనే తిరిగి న్యూఢిల్లీకి తీసుకు వెళ్లారు. విమానం ఢిల్లీనుండి బయలు దేరిన 30 నిమిషాలకు పైలట్ అద్దంలో పగుళ్లను గుర్తించి తిరిగి సేఫ్గా ఎంపీలతో కూడిన విమానాన్ని ఢిల్లీ తీసుకు వెళ్లారు. కాగా అధికారులు ఆ నలుగురు ఎంపీలను మరో విమానంలో హైదరాబాదుకు పంపించారు.












Click it and Unblock the Notifications