వైయస్ భూకేటాయింపులపై సభా సంఘం వేసేందుకు రెడీ

కాగా, భూకేటాయింపులపై గత వారం రోజులుగా తెలుగుదేశం పార్టీ సభ్యులు శాసనసభ కార్యక్రమాలను స్తంభింపజేస్తున్నారు. ఈ విషయంలో అధికార కాంగ్రెసు, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు పట్టువిడుపుల ధోరణి ప్రదర్శించాలని లోకసత్తా సభ్యుడు జయప్రకాష్ నారాయణ, సిపిఎం సభ్యుడు జూలకంటి రంగారెడ్డి కోరారు. చర్చ లేకుండానే సభాం సంఘం వేయాలి తెలుగుదేశం సభ్యుడు పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications