మయన్మార్ భూకంపం వల్ల 25 మందికి పైగా మరణం

టార్లే పట్టణంలో మరిన్ని మరణాలు సంభవించి ఉండవచ్చునని మయన్మార్ అధికారులు చెబుతున్నారు. మయన్మార్ భూకంపం వల్ల 11 మంది పురుషులు 13 మంది మహిళలు మరణించారు. కొన్ని ప్రాంతాలకు వెళ్లడానికి వీలు కావడం లేదని, రోడ్లు పూర్తిగా దెబ్బ తినడంతో సహాయక బృందాలు వెళ్లడానికి అవకాశం లేకుండా పోయిందని మయన్మార్ అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications