చిత్తూరు జిల్లా మదనపల్లెలో భూప్రకంపనలు, భయాందోళనలు

కంపనాలు రాగానే తొలుత వంట పాత్రలు కదిలాయని, ఆ తర్వాత పెద్ద శబ్దం వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. కొన్ని సెకన్లపాటు. భూమి కంపించిన నేపథ్యంలో స్థానికులు పెద్ద సంఖ్యలో ఇళ్లలోంచి బయటికి పరుగులు తీశారు. ఈ ప్రకంపనలతో పట్టణంలో తీవ్ర కలకలం చెలరేగింది.












Click it and Unblock the Notifications