హైదరాబాదు శివారులో పట్టపగలు న్యాయవాది దారుణ హత్య
అశోక్ రెడ్డిని హత్య చేయడానికి నలుగురు దుండగులు కారులో వచ్చారు. వారు అశోక్ రెడ్డిపై దాడి చేసి వెంటాడి వేట కొడవళ్లతో నరికి చంపారు. భూవివాదమే ఈ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. అశోక్ రెడ్డి అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
Comments
English summary
A lawyer murdered near Hyderabad of Sei Lingampalli of Ranga Reddy district. The lawyer Ashok Reddy is hacked death by four unidentified persons.
Story first published: Saturday, March 26, 2011, 11:50 [IST]