రూ. 38 కోట్ల విలువ చేసే భూమే లాయర్ హత్యకు కారణం
సంజీవరెడ్డి, దశరథ రెడ్డిలకు మధ్య చాలా కాలంగా భూవివాదం చెలరేగుతోంది. సంజీవ రెడ్డి తరఫున ఆశోక్ రెడ్డి కేసు వాదిస్తున్నాడు. ఈ కేసులో తాము ఓడిపోతున్నామనే కక్షతో సంజీవ రెడ్డికి చెందిన దుండగులు ఈ హత్యకు పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు. అశోక్ రెడ్డి హత్య కేసులో నలుగురు నిందితులు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.
Comments
English summary
It is learnt that lawyer Ashok Reddy is murdered an land dispute costs about Rs 38 crores at Nanakramguda. It is said that four persons were surrendered before police in murder case.
Story first published: Saturday, March 26, 2011, 14:47 [IST]