వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
టిఆర్ఎస్ నేత సాంబశివుడు హత్య కేసులో 4గురు లొంగుబాటు
కాగా ఇటీవల నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్ మండలంలో ఓ కార్యక్రమంలో పాల్గొని హైదరాబాదు తిరిగి వస్తున్న సాంబశివుడును ఆ రోజు అర్ధరాత్రి కొందరు దుండగులు దాడి కత్తులతో పొడిచిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో సాంబశివుడు తీవ్ర రక్తస్రావం కారణంగా మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఆయన శరీరంలో 20 కత్తిపోట్లు ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు.
Comments
English summary
Four accused surrendered in Choutuppal police station today in Maoist and TRS leader Sambasivudu's murder case. They were sent to Narayanapur police station.
Story first published: Tuesday, March 29, 2011, 16:12 [IST]