హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కడప, పులివెందుల ఉప ఎన్నికలకు అంత ప్రాధాన్యం లేదు: మంత్రి బొత్స

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: కడప, పులివెందుల ఉప ఎన్నికలకు తాము అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. అయినప్పటికీ ఉప ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ తప్పకుండా గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక సమస్యలు, సెంటిమెంటు తమకు ప్రధాన అంశం అని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పథకాలను ప్రజలు ఎప్పటికీ మరిచి పోరన్నారు.

కాంగ్రెసు ప్రభుత్వంలో వైయస్ పథకాలను ఓటర్లలోకి తీసుకు వెళతామని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం కోసం కాంగ్రెసును ఓటర్లు గెలిపించాలని కోరారు. కాంగ్రెసును గెలిపించి కాంగ్రెసు, వైయస్ఆర్ పేరును ఓటర్లు నిలబెట్టాలని కోరారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల కోసం ఇంకా నియోజకవర్గాల వారిగా ఇంఛార్జులను నియమించలేదన్నారు. త్వరలో నియామిస్తామని చెప్పారు.

English summary
Minister Botsa Satyanarayana said today that they are not taking by-pole very serious. He hoped that congress will win in Kadapa and Pulivendula.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X