కడప, పులివెందుల ఉప ఎన్నికలకు అంత ప్రాధాన్యం లేదు: మంత్రి బొత్స
కాంగ్రెసు ప్రభుత్వంలో వైయస్ పథకాలను ఓటర్లలోకి తీసుకు వెళతామని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం కోసం కాంగ్రెసును ఓటర్లు గెలిపించాలని కోరారు. కాంగ్రెసును గెలిపించి కాంగ్రెసు, వైయస్ఆర్ పేరును ఓటర్లు నిలబెట్టాలని కోరారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల కోసం ఇంకా నియోజకవర్గాల వారిగా ఇంఛార్జులను నియమించలేదన్నారు. త్వరలో నియామిస్తామని చెప్పారు.
Comments
botsa satyanarayana ys vivekananda reddy congress hyderabad బొత్స సత్యనారాయణ వైయస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెసు హైదరాబాద్
English summary
Minister Botsa Satyanarayana said today that they are not taking by-pole very serious. He hoped that congress will win in Kadapa and Pulivendula.
Story first published: Sunday, April 10, 2011, 14:04 [IST]