తెలంగాణ సాధన కోసం చండీయాగం: ప్రారంభించిన టిఆర్ఎస్ అధినేత కెసిఆర్
తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరి, తెలంగాణ కాంగ్రెసు నేతలలో మార్పును కూడా ఆయన కోరుకుంటున్నారు. వారంతా వెంటనే తెలంగాణకు అనుకూలంగా మారాలని ఆయన కోరుకున్నారు. యాగం మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. వేదపండితులు ఉదయం 8 గంటలకు యాగాన్ని ప్రారంభించారు. పండితులు ముందుగా సంకల్పం నిర్వహించి అనంతరం పారాయణం ప్రారంభించారు. ఈ యాగం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయని అందరూ నమ్ముతారు.
Comments
k chandrasekhar rao telangana chandi yagam congress moinabad rangareddy hyderabad కె చంద్రశేఖరరావు తెలంగాణ చండీయాగం కాంగ్రెసు మొయినాబాద్ రంగారెడ్డి హైదరాబాద్
English summary
TRS president K Chandrasekhar Rao started Chandi Yagam today in Rangareddy district for Telangana separation.
Story first published: Thursday, April 14, 2011, 9:47 [IST]