జగన్ను కడప ఓటర్లు మోసం చేయరు: ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి
జగన్, విజయమ్మలను విమర్శించిన వారికి కడప జిల్లా ప్రజలు జీవితాంతం గుర్తుండేలా బుద్ధి చెబుతారని తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. జగన్ నాయకులను నమ్ముకొని రాలేదని ప్రజలను నమ్ముకొని వచ్చిన వాడన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ డి శ్రీనివాస్, మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ఎన్ని కుట్రలు చేసినా జగన్ విజయాన్ని అడ్డుకోలేరని అన్నారు.
Comments
pulla padmavathi chevireddy bhaskar reddy ys jagan congress kadapa పుల్లా పద్మావతి చెవిరెడ్డి భాస్కర రెడ్డి వైయస్ జగన్ కాంగ్రెసు కడప
English summary
MLC Pulla Padmavathi hoped that Kadapa district voters will not defeat Ex MP YS Jagan. She said no one can stop Jagan's win. TUDA ex chairman Chevireddy Bhaskar Reddy said Jagan is came in politics with public support but not leaders support.
Story first published: Friday, April 15, 2011, 11:56 [IST]