వైయస్ జగన్ ప్రచారం: కాసేపు ఆగిపోయిన మంత్రి డిఎల్ కాన్వాయ్

ఈ సమయంలో మంత్రులు డిఎల్ రవీంద్రారెడ్డి, రఘువీరారెడ్డి కాన్వాయ్ అటుగా వచ్చింది. అయితే జగన్ అక్కడ ప్రచారం నిర్వహిస్తుండటంతో వీరి కాన్వాయ్ కాసేపు అక్కడే ఉండి పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత వీరి తిరిగి తమ ప్రచారానికి బయలు దేరారు.












Click it and Unblock the Notifications