వైయస్ జగన్ ప్రచారం: కాసేపు ఆగిపోయిన మంత్రి డిఎల్ కాన్వాయ్

DL Ravindra Reddy
కడప: మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారం సందర్భంగా కడప జిల్లాలోని ఓ గ్రామం పరిసరాల్లో మంత్రి, కాంగ్రెసు కడప పార్లమెంటు అభ్యర్థి డిఎల్ రవీంద్రారెడ్డి, మరో మంత్రి రఘువీరారెడ్డి కాన్వాయ్ కాసేపు అగిపోయిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. వైయస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలోని చింతకొమ్మదిన్నె మండలం తాటిగొట్ల గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఈ సమయంలో మంత్రులు డిఎల్ రవీంద్రారెడ్డి, రఘువీరారెడ్డి కాన్వాయ్ అటుగా వచ్చింది. అయితే జగన్ అక్కడ ప్రచారం నిర్వహిస్తుండటంతో వీరి కాన్వాయ్ కాసేపు అక్కడే ఉండి పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత వీరి తిరిగి తమ ప్రచారానికి బయలు దేరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+